భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కాంగ్రెస్ అధ్యక్షురాలిగా తోట దేవి ప్రసన్న

నవంబర్ 22, 2025
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కాంగ్రెస్ కమిటీకి కొత్త నాయకత్వం దక్కింది. తోట దేవి ప్రసన్న పార్టీ జిల్లా అధ్యక్షురాలిగా ఎన్నిక కావడంతో పార్టీ ...Read More

మిత్రుని కుటుంబానికి పదో తరగతి స్నేహితుల ఆర్థిక సాయం

నవంబర్ 22, 2025
జమ్మికుంట మండలం నాగంపేట గ్రామానికి చెందిన సోమల్ల హరీష్ ఇటీవల ఆర్థిక ఇబ్బందుల కారణంగా ఆత్మహత్యాయత్నం చేసి దుర్మరణం చెందడం గ్రామస్తులను కలిచి...Read More

తెలుగు రాష్ట్రాల్లో సంక్రాంతి సెలవుల ఖరారు విద్యార్థుల్లో ఆనందం

నవంబర్ 22, 2025
హైదరాబాద్ : నవంబర్ 22:  తెలుగు రాష్ట్రాల విద్యార్థులకు శుభవార్త. రానున్న సంక్రాంతి పండుగను పురస్కరించుకుని తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వ, ప్ర...Read More

జగిత్యాల జిల్లా అదనపు ఎస్పీగా శేషాద్రిని రెడ్డి ఐపీఎస్ బాధ్యతల స్వీకరణ

నవంబర్ 22, 2025
జగిత్యాల:  జగిత్యాల జిల్లా అదనపు పోలీస్‌ సూపరింటెండెంట్‌గా నియమితులైన  శేషాద్రిని రెడ్డి, ఐపీఎస్ గురువారం జిల్లా పోలీస్‌ ప్రధాన కార్యాలయంల...Read More

ఓసీపి–1లోని వివిధ డిపార్ట్‌మెెంట్లలో కార్మికులు నల్ల రిబ్బన్లు ధరించి నిరసన

నవంబర్ 22, 2025
ఓసీపి-1, రామగుండం -3 ఏరియా:  ఓసీపి–1లో హెచ్‌ఎమ్‌ఎస్ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం ఘనంగా జరిగింది. హెచ్‌ఎమ్‌ఎస్ కేంద్ర కార్యదర్శి కామ్రేడ్ ఖాజీ...Read More

బావ ఇంట్లో బావమరిది కన్నం — నిందితుడు అరెస్ట్

నవంబర్ 22, 2025
హనుమకొండ రూరల్: బావ ఇంట్లో దొంగతనం చేసిన బావమరిదిని మడికొండ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వాహన తనిఖీల సందర్భంగా అనుమానాస్పదంగా కనిపించి...Read More

కొమురం భీమ్‌–ఆసిఫాబాద్‌కు నూతన ఎస్పీగా నిఖితా పంత్

నవంబర్ 22, 2025
హైదరాబాదు: రాష్ట్ర ప్రభుత్వం తాజా బదిలీలలో భాగంగా 32 మంది ఐపీఎస్‌ అధికారులను మార్పులు చేసింది. ఈ క్రమంలో కొమురం భీమ్‌–ఆసిఫాబాద్ జిల్లా పోల...Read More

సాటి మనిషి పట్ల సఖ్యతే నిజమైన భక్తి: షేఖ్ అబ్దుల్ బాసిత్

నవంబర్ 21, 2025
పెనగడప, నవంబర్ 21:  సాటి మనిషి పట్ల సఖ్యతతో వ్యవహరించడమే దేవుని యెడల నిజమైన భక్తి అని జమాతే ఇస్లామి హింద్ సభ్యులు షేఖ్ అబ్దుల్ బాసిత్ పేర్...Read More

ఫార్ములా–ఈ కేసులో నన్ను అరెస్ట్ చేయలేడు: మాజీ మంత్రి కేటీఆర్

నవంబర్ 21, 2025
హైదరాబాద్: నవంబర్ 21:  ఫార్ములా–ఈ కార్ రేసు నిర్వహణలో జరిగిన అక్రమాల కేసులో గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ, మాజీ మంత్రి కేటీఆర్‌పై ప్రాసిక్యూషన్‌క...Read More

రోడ్డు ప్రమాదంలో జగిత్యాల జిల్లాకు చెందిన బీటెక్ విద్యార్థి దుర్మరణం

నవంబర్ 20, 2025
శంషాబాద్, నవంబర్ 20:  శంషాబాద్ పోలీస్‌స్టేషన్ పరిధిలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ బీటెక్ విద్యార్థి మృతి చెందిన ఘటన స్థానికంగా విషాదాన్ని మిగ...Read More
Blogger ఆధారితం.